కరోనాపై కేసీఆర్ అత్యవసర అత్యున్నతస్థాయి సమావేశం..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 13కి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 13కి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన…
కరోనా భయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తాకింది. మంగళగిరి పట్టణానికి వారం రోజుల క్రితం అమెరికా నుంచి వృద్ధ దంపతులు…
కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్కు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని…
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని చర్యలను జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులను…
మధ్యప్రదేశ్ లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోనే ఉంచాలన్న ఆకాంక్షతో, రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్…
ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో షాక్ తగలింది. ఆ పార్టీని వీడిపోతున్న నేతల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల…
కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ పూరీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మనీలా, కౌలాలంపూర్, రోమ్లోని విమానాశ్రయాల్లో్ చిక్కుకుపోయిన…
మలేసియాలో తెలుగు విద్యార్థులు చిక్కుకుపోవడం సహా అనేక దేశాల్లో తెలుగు ప్రజలు స్వదేశం రాలేక ఇబ్బందులు పడుతున్నట్టు మీడియాలో వస్తున్న…
ఆఫ్ఘన్ ఉగ్రవాద సంస్థ తాలిబాన్ అధినేత ముల్లా బరాదర్ కు, తనకు మధ్య మంచి చర్చ జరిగిందని అమెరికా అధ్యక్షుడు…
ఏపీలో ఈరోజు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన…